BRS భవనాన్ని OYO రూములకు అద్దెకు ఇచ్చి వచ్చిన కిరాయిలను బీఆర్ఎస్ నాయకులకు లేదా అమరవీరులకు ఇస్తే బాగుంటుందని సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టే మాజీ మంత్రి కేటీఆర్ ఆయన పేరు చెప్పుకొని ఓటేయండని అడిగారన్నారు. BRS దుకాణం బంద్ అయిందని విమర్శించారు.