నీలంపల్లి గ్రామంలోని రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పోటెత్తిన భక్తులు నాగలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజ నిర్వహించారు. మంగళవారం తెల్లవాజన్న రెండు గంటల 20 నిమిషాల సమయంలో నాగలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతపురం అంగరంగ వైభవంగా నిర్వహించారు.