అనంతపురం జిల్లా తెలుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు హరి సాత్విక్ రాజశేఖర్లు సాఫ్ట్ బాల్, బేస్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల హెచ్ఎం వెంకటప్రసాద్ పిడి గోపాల్ రెడ్డిలు గురువారం పేర్కొన్నారు. ఈనెల 16,19న అనంతపురంలోని ఆర్టిటి క్రీడా విధానంలో జరిగిన స్కూల్ గేమ్స్ జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పిడి పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పూజలకు ఎంపికైన విద్యార్థులను గుత్తి డివై ఈవో మల్లారెడ్డి మండల ఎంఈఓ 2 హరికృష్ణ లు అభినందించారు.