అనంతపురం అర్బన్: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్ప అధికారులు ఆదేశించారు
Anantapur Urban, Anantapur | Jun 16, 2026
అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్ప మంగళవారం ఉదయం 11:50 నిమిషాల సమయంలో సందర్శించి వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు వైద్యులు అందుబాటులో ఉండే ప్రజలకు విశేష సేవలందించాలన్నారు.