నంద్యాల అర్బన్: నంద్యాలలో 70 మంది దివ్యాంగులకు త్రీ వీలర్ స్కూటీలు పంపిణీ
Nandyal Urban, Nandyal | Jul 7, 2026
రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణస్వామి ఆధ్వర్యంలో మంగళవారం నంద్యాల పట్టణంలో 70 మంది దివ్యాంగులకు ప్రభుత్వం తరఫున త్రీ వీలర్ స్కూటీలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల జేఏసీ అధ్యక్షులు ఆనందం దేవరాజు అధికారులు తదితరులు పాల్గొన్నారు