హయత్నగర్: హయాత్ నగర్ లో చర్లపల్లి రైల్వే స్టేషన్ ను ప్రధాని మోదీ ఈ నెల 6వ తేదీన ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఎంపీ ఈటల రాజేందర్
Hayathnagar, Rangareddy | Jan 4, 2025
చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ఈ నెల 6వ తేదీన ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఎంపీ ఈటెల రాజేందర్. నగరంలో ప్రధాన రైల్వే...