ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి: క్రోసూరులో పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి వినాయకరావు
క్రోసూరు పాలిటెక్నిక్ కళాశాలలో పెదకూరపాడు నియోజకవర్గంలోని ఎన్నికల పీవోలు, ఏపీవోలకు శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఈవీఎంలు పనిచేసే విధానంపై వివరించారు.