సింగనమల మండల కేంద్రంలోని శుక్రవారం సాయంత్రం ఐదు గంటలు 50 నిమిషాల సమయం లోని 17 లక్షల అభివృద్ధి పనులను పరిశీలించిన పంచాయతీరాజ్ కృష్ణ జ్యోతి. త్వరితగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నాణ్యతలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.