ఆళ్లగడ్డ: గోనంపల్లి లో స్థలం విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, గ్రామంలో ఉద్రిక్తత
నంద్యాల జిల్లా రుద్రవరం మండల పరిధిలోని గోనంపల్లి గ్రామం లో స్థలం విషయంలో శనివారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది, గోనం పల్లి గ్రామంలో ఒక స్థల విషయంలో ఈ స్థలం మాదంటే మాదంటూ ఇరు వర్గాల వారు ఘర్షణ పడ్డారు, పరస్పరం దాడులు చేసుకున్నారు, గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు.