నంద్యాల మహానంది జువెలర్స్ లో అధికారుల సోదాలు, 1కేజీ బంగారు సీజ్, షాపులకు తాళాలు వేసి వెళ్లిపోయిన మిగతా షాపు యజమానులు
Nandyal Urban, Nandyal | Apr 20, 2026
నంద్యాల మెయిన్ బజార్ బంగారు వీధిలో బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ అధికారులు సోమవారం మహానంది జువెలర్స్ నందు శోధాలు నిర్వహించారు. పూల్ మార్క్ లేకుండా నగలు అమ్మకంపై దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు దాడుల్లో కేజీ బంగారాన్ని సీజ్ చేసిన అధికారులు అధికారుల సోదరులతో షాపులకు తలాలు వేసి పరారైన మిగతా షాపు యజమానులు సీజ్ చేసిన బంగారాన్ని కోర్టులో హాజరు పడతామని అధికారులు