Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నంద్యాల అర్బన్: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నంద్యాల ఎంపి డాక్టర్ బైరెడ్డి శబరి

Nandyal Urban, Nandyal | Apr 15, 2026
నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బుధవారంఉత్తర్వులు జారీ చేశారు. ఆమెకు కీలక పదవి వరించడంతో శబరి అనుచరులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నంద్యాల ఎంపి డాక్టర్ బైరెడ్డి శబరి - Nandyal Urban News