అనంతపురం జిల్లా జంబులదిన్నెలో వికలాంగుడి పై విచక్షణరహితంగా దాడి
Anantapur Urban, Anantapur | Apr 12, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని జంబులదిన్నె గ్రామంలో ఆంజనేయులు అనే వికలాంగుడి పై అదే గ్రామానికి చెందిన పరమేష్ రవికుమార్ రాజు నందీశ్వర అనే నలుగురు విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్టుగా బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన అతనిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వా సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.