పాలసముద్రం సమీపంలోని ఈ కోడూరు వద్ద యువకుడు అనుమానాస్పద మృతి
Anantapur Urban, Anantapur | Apr 13, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో ఉన్న ఈ కోడూరు వద్ద ఉడిగే పల్లికి చెందిన మధు అనే 18 సంవత్సరాల యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తీవ్రమైన రక్తస్రావం అవుతుండడంతో వారి కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతని మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాడు.