తిరుమలగిరి: బోయిన్ పల్లి లో గాంధీ విగ్రహం నోట్లో క్రాకర్స్ కాల్చిన దుండగులు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
Tirumalagiri, Hyderabad | Nov 3, 2024
మహాత్మా గాంధీ విగ్రహం నోట్లో క్రాకర్స్ పెట్టి కాల్చడం వివాదంగా మారింది . దీపావళి సంబరాలు ముగిసిన అనంతరం ఆలస్యం గా ఈ ఘటన...