నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పరిధిలోని సిరివెళ్ల మెట్ట సమీపంలో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు టూ వీలర్ను ప్రైవేటు ట్రావెల్స్ ఢీకొన్న ఘటనలు ఇద్దరు దుర్మరణం పాలవడం దురదృష్టకరమన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవ అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.