సింగరేణిపై కేంద్రం ప్రత్యక్ష అజమాయిషీ ఎప్పుడూ లేదని.. కాంగ్రెస్ హయాంలో, ఎన్డీయే ప్రభుత్వంలో సైతం ఇదే కొనసాగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. HYDలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి కీలకపాత్ర పోషించిందని, తెలంగాణ ఉద్యమ కాలంలో సింగరేణి కార్మికులు వీరోచిత పోరాటం చేశారని పేర్కొన్నారు.