అనంతపురం నగరమయ్యమంతా గుంతల మయంగా మారిందని మాజీ కార్పొరేటర్ మల్ల మీద నరసింహులు సైపుల్ల బేగ్
Anantapur Urban, Anantapur | Jun 1, 2026
అనంతపురం నగరమంతా గుంతల మయంగా మారిందని మాజీ కార్పొరేటర్ మల్లెం మీద నరసింహులు, సైపుల్ల బేగ్ తెలిపారు .అనంతపురం నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు.