నందికోట్కూరు: పాఠశాలల ఆవరణలో పచ్చదనాన్ని పెంపొందించేలా అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్ చేపట్టాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా జిల్లాలో చేపడుతున్న హరితాభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి, విద్యాసంస్థల ఆవరణలను పచ్చదనంతో నింపాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు,మంగళవారం జూపాడుబంగ్లామండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు,ఈ సందర్భంగా ఆయా విద్యాసంస్థల ప్రాంగణాల్లో చేపట్టిన అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని పరిశీలించి, మొక్కల పెంపకం, సంరక్షణ, నీటి వసతి, వాటి పెరుగుదల స్థితి తదితర అంశాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు,అనంతరం డాక్టర్ బి.ఆ