చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో రెండో విడత గ్రామ పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈర్లపల్లి గ్రామ సర్పంచ్ లావణ్య రాజశేఖర్ విజయం సాధించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు