దుబ్బాక ఎస్ఐ కీర్తి రాజు గ్రామ విపిఓ తో కలిసి గోసాన్ పల్లి గ్రామాన్ని సందర్శించి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పలు అంశాల గురించి, సైబర్ నేరాలు, సీసీ కెమెరాలు గంజాయి డ్రగ్స్, మత్తుపదార్థాల గురించి అవగాహన కల్పించారు.
73 views | Siddipet, Telangana | Aug 3, 2025