మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గం లో బజరంగదళ్, పీహెచ్పీ ఆధ్వర్యంలో త్రిశూల దీక్ష.. హాజరైన బీజేపీ, హిందూ సంఘాల నేతలు, కార్యకర్తలు
హిందూ ధర్మ పరిరక్షణ కోసం త్రిశూల దీక్ష చేపట్టిన భజరంగ్ దళ్. ఈ కార్యక్రమం లో కార్పోరేటర్ తో పాటు బజరంగ్ దళ్ , పీహెచ్పీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. హిందూ ధర్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని పిలుపునిచ్చారు