అనంతపురం అర్బన్: వైసీపీ నేతల ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉందని తాడపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి
Anantapur Urban, Anantapur | Jun 27, 2026
అనంతపురం నగరంలోని తాడపత్రి మాజీ ఎమ్మెల్యే మాజీ మున్సిపల్ చైర్మన్ శనివారం ఉదయం 10 గంటల50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు వైఎస్ఆర్సిపి నేతలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటే ఆశాస్పదంగా ఉందన్నారు