అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఆర్టికల్ 21 జీవించే హక్కు కాపాడుకుందాం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం
Anantapur Urban, Anantapur | Jun 21, 2026
అనంతపుర నగరంలోనే ప్రెస్ క్లబ్లో ఆదివారం సాయంత్రం 4గంటలు 50 నిమిషాల సమయం లో ఆర్టికల్ 21 జీవించే ఎక్కువ కాపాడుకుందాం మన అంశంపై చామలూరు రాజగోపాల్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు అత్యాచార పై తక్షణమే సిబిఐ విచారణ చేపట్టాలన్నారు.