Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi
No video available

చిత్తూరు: వెనుకబడిన వర్గాలు విద్యనభ్యసించాలి రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలి: చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు

Chittoor, Chittoor | Feb 6, 2025
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు విద్య నభ్యసించినప్పుడే రాజ్యాధికారం వైపు అడుగులేసేందుకు అవకాశం దొరుకుతుందని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ డిప్యూటీ ఫ్లో లీడర్ జాతీయ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ సభ్యులు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గు మల్లె ప్రసాదరావు అభిప్రాయపడ్డారు ఫలితంగా రాజ్యాంగ ఫలాలు అందుకునేందుకు అవకాశం దొరుకుతుంది అన్నారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన బీసీలకు పార్లమెంట్లో ప్రాధాన్యత కల్పించాలనే అంశంపై గురువారం ఢిల్లీలోని ఆంధ్ర భవన్ లో జరిగిన నేషనల్ బీసీ సెమినార్ లో బీసీ సంఘం నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు.

MORE NEWS

చిత్తూరు: వెనుకబడిన వర్గాలు విద్యనభ్యసించాలి రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలి: చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు - Chittoor News