ఒంగోలు పట్టణ సమీపంలోని పేర్నమిట్ట వద్ద సంతనూతలపాడు కు చెందిన మహేంద్ర మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Ongole Urban, Prakasam | May 12, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ సమీపంలోని పేర్నమిట్ట వద్ద మంగళవారం ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన చేరుకున్న పోలీసులు మృతుడు సంతనూతలపాడు కు చెందిన మహేంద్రగా గుర్తించారు. అనారోగ్య సమస్యలతో మృతి చెందాడ లేదా ఏ ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయం విచారణలో తెలియవలసి ఉందని పోలీసులు వెల్లడించారు.