అనంతపురం అర్బన్: దళితుల ప్రాణాలు కాపాడటమే జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సాకే హరిఅనంతపురం నగరంలో ఎమ్మార్పీఎస్ దళిత సంఘ నేతలతో సమావేశం
Anantapur Urban, Anantapur | Jun 28, 2026
అనంతపురం నగరంలోని ఆదివారం సాయంత్రం ఐదు గంటలు 50 నిమిషాల సమయంలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సాకే హరిమీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితుల ప్రాణాలు కాపాడమే జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్యమన్నారు.