ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి సబిత తెలిపారు అనంతపురంలో
Anantapur Urban, Anantapur | Apr 21, 2026
అనంతపురం నగరంలోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి సబితా తెలిపారు.