అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని 180 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ తెలిపారు
Anantapur Urban, Anantapur | Jun 4, 2026
శారద నగర్ లోని నూతన ధ్యాన యోగ కేంద్రం పార్కు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ గురువారం సాయంత్రం 6 గంటల 20 నిమిషాల సమయంలో భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు.