Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

మంత్రాలయం: విద్య వైద్యం అందాలంటే, ఆర్డీఎస్, గుండ్రేవుల ప్రాజెక్టులు నిర్మాణం కావాలంటే అది ఆదోని జిల్లాతోనే సాధ్యం: బిఎస్ఎస్

Mantralayam, Kurnool | Dec 16, 2025
మంత్రాలయం:కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన ఆదోని జిల్లాగా ప్రకటించాలని మంత్రాలయం మండల కేంద్రంలోని రాఘవేంద్ర కూడలిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ రిలే నిరాహార దీక్షలు బీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రామతీర్థం అమరేశ్ ఆధ్వర్యంలో చేపట్టారు. మంగళవారం ఈ దీక్షలలో బహుజన సమైక్య సమితి నాయకులు కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య వైద్యం అందాలంటే, ఆర్డీఎస్, గుండ్రేవుల ప్రాజెక్టులు నిర్మాణం కావాలంటే అది ఆదోని జిల్లాతోనే సాధ్య పడుతుందని అన్నారు.

MORE NEWS

మంత్రాలయం: విద్య వైద్యం అందాలంటే, ఆర్డీఎస్, గుండ్రేవుల ప్రాజెక్టులు నిర్మాణం కావాలంటే అది ఆదోని జిల్లాతోనే సాధ్యం: బిఎస్ఎస్ - Mantralayam News