ఆత్మకూరు మండల కేంద్రంలో గురువారం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో సచివాలయం టు వద్ద ఆత్మకూరు మండలానికి సంబంధించిన వివిధ శాఖ అధికారులతో ఎమ్మెల్యే పరిటాల సునీత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ ఆత్మకూరు మండలాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులు సహకారం అందించాలన్నారు ఆత్మకూరు మండలంలో ఇల్లు నిర్మాణం చేపట్టుకునేందుకు ప్రజలు ముందుకు వస్తే వారికి ఇల్లును మంజూరు చేస్తామని ఇల్లు నిర్మించుకోవాలన్నారు అదేవిధంగా గ్రామాల్లో 90 కోట్లతో ప్రతి ఇంటికి కొళాయిని వేయిస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.