లక్కిరెడ్డిపల్లి వెలిగల్లు ప్రాజెక్ట్ ప్రధాన కాల్వ కు గండి కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదివారం సిపిఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు రెడ్డివారిపల్లి, చింతకుంటపల్లి, అప్పకొండయ్య గారి పల్లి, రైతులతో కలిసి వెలిగల్లు ప్రధాన కెనాలను పరిశీలించారు, అనంతరం ప్రాజెక్టు డి ఈ గారితో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వెలిగల్లు ప్రాజెక్టు ద్వారా గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలాలలోని అన్ని చెరువులకు నీళ్లు నింపాలని, తద్వారా తాగునీటి సమస్య తోపాటు రైతాంగానికి సంబంధించి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు, ఇప్పటికే అనేక గ్రామాలలో