నందికోట్కూరు: రాష్ట్రంలోనే పదో తరగతి పరీక్షల్లో ప్రథమ స్థానంలో పగి డ్యాల మండలం: మండల విద్యాశాఖ అధికారి సుభాన్
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలంనంద్యాల జిల్లాలో 16 స్కూల్ లో 100% ఉత్తీర్ణత సాధించగా, అందులో పగిడ్యాల మండలంలోని లక్ష్మాపురం అంచవద్ద ఉన్న గురుకుల బాలికల పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించినట్లు పగిడ్యాల మండల ఎంఈఓ సుభాన్ శుక్రవారం తెలిపారు, పగిడ్యాల మండలంలో 96.72% ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు ఎంఈఓ సుభాన్ తెలిపారు