షాద్నగర్ పట్టణంలో బీసీ సేనలో బహిష్కరణకు గురైన నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ నియంత్రత్వ పోకడలతో సంఘం చీలిపోయిందని ఆరోపించారు. ఎవరో మాటలు విని సంఘాన్ని చీల్చి బర్క కృష్ణ యాదవ్ తప్పు చేశారని, బీసీ సంఘంలో బీసీలను తీసేస్తే ఐక్యత ఎక్కడని ప్రశ్నించారు.