బేగంపేట్ లోని ఓ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీలో డ్రగ్స్ కలకలం రేగింది. పోలీసుల వివరాల.. ఆరుగురు విద్యార్థులు గంజాయి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. హోటల్ మేనేజ్మెంట్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పట్టుబడ్డట్లుగా పేర్కొన్నారు. డ్రగ్స్ టెస్టులో విద్యార్థులకు పాజిటివ్ రావడంతో తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.