చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద ఉదృత్తి పెరగడంతో జీడి రేవుల వంక శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తెగిపోయింది. దిగువ ఉన్న గ్రామాల ప్రజలకు అప్రమత్తం చేస్తున్న రెవిన్యూ అధికారులు. అలాగే సీతమ్మ చెరువు వరద ప్రవాహం అధికం కావడంతో రోడ్డుపై చేరిన వరద నీరు.