అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని తరిమెల గ్రామం సమీపంలోని రైస్ మిల్ వద్ద కుంగిపోయిన బ్రిడ్జి రాకపోకలకు ఇబ్బందులు
Anantapur Urban, Anantapur | Apr 18, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని సింగనమల మండలం తరిమెల గ్రామం సమీపంలో ఉన్న రైస్ మిల్ వద్ద బ్రిడ్జ్ కుంగిపోవడంతో గ్రామస్తులకు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు జిల్లా వ్యాప్తంగా వైరల్ గా మారాయి. రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు గ్రామస్తులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.