Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
No video available

కొండపి: మర్రిపూడిలోని గోసుకొండ అగ్రహారంలో వ్యవసాయ అధికారి వెంకటేశ్ ఆధ్వర్యంలో మట్టి నమూనా సేకరణలపై అవగాహన కార్యక్రమం నిర్వహణ

Kondapi, Prakasam | May 16, 2025
మర్రిపూడి మండలం గోసుకొండ అగ్రహారంలో మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్ ఆధ్వర్యంలో మట్టి నమూనా సేకరణలపై అవగాహన కార్యక్రమంను శుక్రవారం నిర్వహించారు. మండలానికి 724 శాంపిల్స్ టార్గెట్ ఇచ్చారని అందులో 524 మట్టి నమూనాలు సేకరించామని తెలిపారు. రైతులు ఈ పరీక్షలు చేయించుకుంటే పంట దిగుబడికి అవసరమైన సూచనలు పొందేందుకు వీలుంటుందన్నారు.

MORE NEWS

కొండపి: మర్రిపూడిలోని గోసుకొండ అగ్రహారంలో వ్యవసాయ అధికారి వెంకటేశ్ ఆధ్వర్యంలో మట్టి నమూనా సేకరణలపై అవగాహన కార్యక్రమం నిర్వహణ - Kondapi News