పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వ్యక్తి నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | Apr 14, 2026
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని కూడేరు మండలం కరుట్లపల్లి గ్రామానికి చెందిన గోవిందు అనే వ్యక్తి గత రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య విత్తనానికి పాల్పడగా అతనిని వారి కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. వైద్యం అందిస్తున్న క్రమంలో చికిత్స పొందుతు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.