Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Aap
Education
China
Bareilly
���्रशासन

గంగాధర నెల్లూరు: కార్వేటినగరం మండలం దిగువ ఎర్రమరాజు పల్లెలో స్మశాన స్థలం కబ్జా

కార్వేటినగరం మండలం దిగువ ఎర్రమరాజుపల్లెలో శ్మశానవాటికతో పాటు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని స్థానికులు ఆరోపించారు. శనివారం వారు మాట్లాడుతూ, గ్రామంలోని ప్రభుత్వ భూమిలో 60 సెంట్లు శ్మశానానికి కేటాయించగా, దానితో పాటు మరో 2 ఎకరాలను ఓ వ్యక్తి కబ్జా చేశారని, దీని మార్కెట్ విలువ 30 లక్షలు ఉంటుందని తెలిపారు. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఈ కబ్జాలు జరిగాయని వారు ఆరోపించారు.

MORE NEWS