అనంతపురం ఎంపీడీవో కార్యాలయం ముందు ఖాళీ బిందెలు ,ఖాళీ కొండలతో సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు నిరసన
Anantapur Urban, Anantapur | Apr 20, 2026
అనంతపురం రూరల్ ఎంపీడీవో కార్యాలయం ముందు గ్రామాలలో తాగునీటి సమస్యను పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమైనారని సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో కాళీ బిందెలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే నా అధికారులు స్పందించి గ్రామాలలో తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు.