Public App Logo
Jansamasya
National
���ीएसटी
Happydiwali
Nextgengst
Cybersecurityawareness
Pmmsy
Diwali2025
Fidfimpact
Matsyasampadasesamriddhi
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds

గుంతకల్లు: పట్టణంలోని పోర్టర్ లైన్ కాలనీలో విద్యుత్ షాక్ తో షేక్షావలి అనే వ్యక్తి మృతి, కేసు నమోదు చేసిన పోలీసులు

Guntakal, Anantapur | Oct 21, 2025
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని పోర్టర్ లైన్ కాలనీకి చెందిన షేక్షావలి అనే దినసరి కూలీ విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని పోర్టర్ లైన్ కాలనీకి చెందిన షేక్షావలి మంగళవారం తన తండ్రితో కలిసి ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నాడు. అయితే భవనంలో కింద పడి ఉన్న తీగను షేక్షావలి పక్కకు తొలగించాలని పట్టుకోగా విద్యుత్ షాక్ కు గురయ్యాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్టు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS