రాజమండ్రి సిటీ: విద్య మరియు వైద్యమును ప్రైవేటీకరణ చేయడం క్షమించరాని నేరం : రాజమండ్రిలో సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు వనజ
విద్య, వైద్యాన్ని ఓటమి ప్రభుత్వం ప్రవేటీకరణ చేయడం క్షమించరాని నేరమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ అన్నారు. సోమవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలవరం మరియు అమరావతి రెండు కళ్ళు అని చెప్పి ఇప్పుడు పోలవరం విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆమె అన్నారు.