మద్దూర్ ఎస్ఐ షేక్ మహబూబ్, గ్రామ విపిఓ తో కలిసి గాగిల్లాపూర్ గ్రామాన్ని సందర్శించి స్థానిక సంస్థల ఎన్నికల గురించి, సైబర్ నేరాలు,సామాజిక రుగ్మతల గురించి అవగాహన కల్పించారు.
మద్దూర్ ఎస్ఐ షేక్ మహబూబ్, గ్రామ విపిఓ తో కలిసి గాగిల్లాపూర్ గ్రామాన్ని సందర్శించి స్థానిక సంస్థల ఎన్నికల గురించి, సైబర్ నేరాలు,సామాజిక రుగ్మతల గురించి అవగాహన కల్పించారు. - Siddipet News