హిమాయత్ నగర్: గత సంవత్సరం సింగరేణి కార్మికులకు లక్ష 70 వేలు పంచితే ఈ సంవత్సరం లక్ష 90వేలు పంచుతున్నాం: డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క
హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం సింగరేణి కార్మికులకు లక్ష 70 వేల రూపాయలు పంచితే ఈ సంవత్సరం సింగరేణి కార్మికులకు లక్షయా 9వేల రూపాయలు పంచుతున్నామని అన్నారు. దసరా పండుగ కంటే ముందే ఈ లాభాలను పంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.