అనంతపురం రెవెన్యూ భవనంలో ప్రజల నుంచి అర్జులను స్వీకరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్
Anantapur Urban, Anantapur | Apr 20, 2026
పి జి ఆర్ ఎస్ లో వచ్చిన అర్జీలకు తక్షలమే పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం 10:50 సమయం లో ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు త్వరగా అర్జీలకు పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్.