బుదేడు, కృష్ణాపురం గ్రామాలలో శనివారం ఉదయం 10:00 50 నిమిషాల సమయం లోనే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తో అభివృద్ధితోనే సాధ్యమన్నారు.
శింగనమల: బుదేడు ,కృష్ణాపురం గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి - Singanamala News