అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని 2025 సంవత్సరంలోమెగా డీఎస్సీలో అంజినప్పకు అన్యాయం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షులు వసంత కుమార్
Anantapur Urban, Anantapur | May 7, 2026
2025 సంవత్సరంలో మెగా డీఎస్సీలో అంజనప్పకు ఎస్సి క్యాటగిరీలు అయినా కూడా అన్యాయం జరగడంతో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షులు వసంత కుమార్ ఆయనని పరామర్శించారు హాస్పిటల్లో చికిత్స పొందుతుంటే గురువారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో పరామర్శించి మీడియాతో మాట్లాడారు ఇప్పుడైనా అధికారుల స్పందించి అంజనప్ప న్యాయం చేయాలన్నారు.