అనంతపురం అర్బన్: తగరకుంట వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 28, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని తగరకుంట వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో తగరకుంట గ్రామానికి చెందిన మంజునాథ్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.