అనంతపురం అర్బన్: అనంతపురం రూరల్ సిఐ శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ఏటీఎం వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహించిన మహిళ ఎస్సై గాయత్రి
Anantapur Urban, Anantapur | Jul 12, 2026
అనంతపురం రూరల్ సీఐ శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ఏటీఎంల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహించిన మహిళ ఎస్సై గాయత్రి ఆదివారం రాత్రి 7:30 సమయంలో ఏటీఎం సెంటర్ల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహించారు.