అనంతపుర నగరంలోని యూనిటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు సోమవారం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భాగంగా అక్కడ చిక్కుకున్న తెలుగువారిని స్వదేశానికి రప్పించాలని నగరమేరువసిం డిమాండ్ చేశారు.